ప్రజా మలుపు PRAJA MALUPU నిజాంపేట్  తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి
నిజాంపేట్  తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి

 (నిజాంపేట్, ప్రజామలుపు, జనవరి 5)  :

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి ని ఖరారు చేయటం జరిగింది . తెలంగాణా పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ మరియు మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు అశోక్ గౌడ్ నాయకులు మరియు కార్యకర్తలు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది . 

Popular posts
PRAJA MALUPU
Image
ప్రజామలుపు PRAJA MALUPU గీతమ్ లో ఘనంగా ప్రీ - క్రిస్మస్ వేడుకలు  - హృదయాలను బరువెక్కించిన క్రీస్తు శిలువ దృశ్యాలు  - క్రిస్మస్ దినోత్సవ సందేశాన్ని ఇచ్చిన అతిథి డాక్టర్ అషర్ ఆండ్రూ 
Image
ప్రజా మలుపు PRAJA MALUPU నిజాంపేట్  తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి
Image
ప్రజా మలుపు PRAJA MALUPU జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
Image
ప్రజామలుపు PRAJA MALUPU హెచ్ఎంటి ఆఫీసర్స్ క్లబ్ లో జూనియర్ కాలేజీని ప్రారంభించిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్
Image