ప్రజా మలుపు PRAJA MALUPU నిజాంపేట్  తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి
నిజాంపేట్  తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి

    (నిజాంపేట్, ప్రజామలుపు, జనవరి 5)  :

నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి ని ఖరారు చేయటం జరిగింది . తెలంగాణా పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ మరియు మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు అశోక్ గౌడ్ నాయకులు మరియు కార్యకర్తలు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది . 

Popular posts
ప్రజామలుపు PRAJA MALUPU ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి - మండల సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే జీఎంఆర్
Image
ప్రజామలుపు PRAJA MALUPU మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతామ్ ... మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ 
Image
ప్రజామలుపు PRAJA MALUPU గీతమ్ లో ఘనంగా ప్రీ - క్రిస్మస్ వేడుకలు  - హృదయాలను బరువెక్కించిన క్రీస్తు శిలువ దృశ్యాలు  - క్రిస్మస్ దినోత్సవ సందేశాన్ని ఇచ్చిన అతిథి డాక్టర్ అషర్ ఆండ్రూ 
Image
ప్రజా మలుపు PRAJA MALUPU జిల్లా ఇంచార్జీ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి
Image